తెలుగు వార్తలు » Tirumala Darshan
APSRTC Good News: ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. వెంకన్న దర్శనానికి వెళ్లేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది....
Tirumala News Today: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త అందించింది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల...
Tirumala News Today: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) శుభవార్త అందించింది. నేటి నుంచి స్లాటెడ్ సర్వ దర్శన టోకెన్ల..
Tirumala News Today: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 44,177 మంది భక్తులు..
Tirumala News Today: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. కాసేపటి క్రితం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను.. భక్తుల సౌకర్యార్ధం..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ అందిస్తూ వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు రూ. 300 ప్రత్యేక ..
107 అంశాలపై ఫోకస్ చేస్తోంది దేవస్థానం . పాలకమండలి సమావేశం జరగనుంది. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలను చేర్చే అవకాశం కనిపిస్తోంది. కరోనా ప్రభావం కాస్త తగ్గిన నేపథ్యంలో దర్శనాల సంఖ్య పెంచడంపై ప్రధానంగా చర్చించనున్నారు.
అభివృద్ధిపై కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై టీడీపీ బురదజల్లుతోందని ఏపీ ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ 16 నెలల్లో రూ.70వేల కోట్లు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఖర్చుపెట్టిందని తెలిపారు. గత ప్రభుత్వం కూడ�
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. నవంబర్ నెలకు గాను రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ తమ అఫిషియల్ వెబ్సైట్లో ఉంచింది.
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించి ఆన్లైన్ కల్యాణోత్సవ టికెట్లను తాజాగా విడుదల చేసింది.