తెలుగు వార్తలు » Tirumala
శ్రీవారికి మహా భక్తురాలైన గోదాదేవి పరిణయోత్సవం ఇవాళ తిరుమలలో వైభవంగా నిర్వహించారు. ఈ పర్వదినం పురస్కరించుకొని ..
శ్రీవారి ఆలయంలో నెలరోజుల తర్వాత సుప్రభాత సేవలు ప్రారంభించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సినీ నటుడు మోహన్ బాబు, ఆయన తనయి మంచు లక్ష్మి. సంక్రాంతి పర్వదిన వేళ..
దర్శనాల సంఖ్య పెంపుపై ఇంకా పునరాలోచించలేదని టీటీడీ చైర్మన్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాతే దర్శనాల సంఖ్య పెంపు, ఆర్జిత సేవల పునరుద్ధరణపై ఆలోచిస్తామన్నారు.
విష్ణువు రూపంలో చిద్విలాసంగా నవ్వుతు ఉండే వేంకటేశ్వరుడు విగ్రహం, ఆ విగ్రహం ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా...
తిరుమల చరిత్రలో మరో మహాద్భుత ఘట్టం రేపటితో ముగియనుంది. శ్రీవారి సన్నిధిలో తొలిసారి నిర్వహించిన పదిరోజుల వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఆదివారంతో పూర్తికానున్నా..
జీఎన్సీ టోల్గేట్ సమీపంలోని విద్యుత్శాఖ భవనంలోకి ఈ భారీ నాగుపాము దూరింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
తిరుమలలో లక్ష మంది స్థానికులకు తొలిసారి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని టిటిడి బోర్డు కల్పించడం సంతోషకరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ధనుర్మాస పర్వదిన సమయాన...
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతుంది. సెలబ్రెటీలు అందరు మొక్కలు నాటుతూ... తన సహచరులకు మొక్కలు నాటాలని సూచిస్తున్నారు.