తెలుగు వార్తలు » times
అవసరాలు పెరిగిపోతుండడం, కరోనా మహమ్మారి కారణంగా ప్రతీ ఒక్కరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో భారత దేశంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి సంఖ్య రెండేళ్లలో 5 రెట్లు పెరిగిందని తాజాగా వెలువడిన సర్వేలో తేలింది.