తెలుగు వార్తలు » tigers
కాగజ్నగర్ అటవీ డివిజన్లో పెద్దపులులు ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో మేతకు వస్తున్న పశువులపై పడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. ఒక దగ్గర బంధించేలోపే మరో చోట ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా నాగర్కర్నూలు జిల్లా అడవుల్లో ఓ చిరుత జనాన్ని కంగారు పెట్టించింది...
ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ కారిడార్ వరుస పులి దాడులతో వణికిపోతోంది. మాటు వేసి వేట సాగిస్తున్న బెబ్బులి.. మనుషులపై సైతం తన ప్రతాపాన్ని..
అస్సాంలో బీజేపీ నేతల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. జూ ప్రాంగణంలోకి గొడ్డు మాంసం తీసుకెళ్తున్న వ్యాన్ అడ్డుకున్నారు.
అడవుల్లో ఉండే పెద్దపులులు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. కొండగుహలు, చెట్ల పొదల్లో దాచుకునే పులులు ఇప్పుడు చెరుకు తోటలను ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి.
అండర్-19 ఆసియా కప్లో భారత కుర్రాళ్లు సత్తా చాటారు. వన్డే ఇంటర్నేషనల్ అండర్-19 ఆసియా కప్ను భారత్ కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. శనివారం శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 32.4 ఓవర్లలో 106 పరుగులకే
కాలం మారుతున్న కొద్దీ మనుషులతో పాటు.. జంతువులు కూడా రక్షణ లేకుండా పోతోంది. సరైనా ఆవాసాలు లేక ప్రతి ఏడాదికి జంతువుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. జూలై 29న పులుల అంతర్జాతీయ దినోత్సవంగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. పులుల సంఖ్య తెలుసుకునేందుకు, వాటి వివరాలు సేకరించేందుకు అతి పెద్ద కార్యక్రమం చేపట్టి.. విజయవంతంగా పూర్తి చేశామని మ�
గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రిటన్ పై తన ప్రతాపం చూపిస్తున్నాడు భానుడు. అక్కడ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో లండన్ జూపార్కులోని వన్య ప్రాణులపై ప్రత్యేక దృష్టి నిలిపారు అధికారులు. మాంసాన్ని మంచు లాలీపాప్స్గా మార్చి పులుల ఎన్ క్లోజర్లలో వేలాడదీస్తున్నారు. వీటిని కూల్ కూల్ గా లొట్టలేసుకుంటూ ల�