వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో తమ స్వస్థలాలకు పెద్ద ఎత్తున బయలుదేరడంతో వారి ప్రయాణ ఖర్చులను ఎవరు భరించాలనే విషయంపై జాతీయ స్థాయిలో రచ్చ రగులుకుంది. విదేశాలలో ఉన్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు ఎయిర్ ఇండియా ద్వారా ఫ్రీగా విమానాలు నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం...