ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొన్నాళ్లుగా సద్దుమణిగిన మూడు రాజధానుల అంశంపై మళ్లీ తెరపైకి వచ్చింది. గుంటూరు జిల్లా పెదకాకాని వేదికగా జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఈ విషయంపై నాయకులు ప్రసంగించడం ఆసక్తి కలిగిస్తోంది. అన్ని...
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన క్యాపిటల్(Capital) అంశంపై అధికార నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్(Dharmana Krishnadas) మూడు రాజధానులపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే...
పాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) మరోసారి అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం మూడు రాజధానులకే..
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి అసెంబ్లీ, మండలి ప్రొసీడింగ్స్ కోర్టుకి అందించారా అని ధర్మాసనం పిటిషనర్ తరపు న్యాయవాదులను ప్రశ్నించింది?
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని కావాలంటూ భూములిచ్చిన రైతులు ఉద్యమం నడుపుతున్నవేళ జగన్ సర్కారుకు భారీ ఊరట లభించే తాజా వార్త ఇది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల ఏర్పాటులో తప్పులేదని..
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా సంక్షోభంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది.ఈ క్రమంలో ఏపీలో మూడు రాజధానుల శంకుస్థాపనకు