Telangana: పట్ట పగలే ఇంట్లోకి చొరబడి.. రూ. 2 లక్షల కాజేసి పారిపోతూ దొరికిపోయింది ఓ మాయలేడి. స్థానికులు ఆమెను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.
అమెరికాలో సినిమా రేంజ్లో దొంగతనం జరిగింది. మూవీలో ఏవిధంగా అయితే పట్టపగలు గోల్డ్ షాప్లోకి వచ్చి, గన్స్ ఎక్కుపెట్టి షాప్లోని బంగారంతో జంప్ అవుతారో అచ్చం అదే విధంగా ఓ జ్యూలరీ
దొంగతనాలు ఎక్కువగా బంగారం కోసమో, డబ్బు కోసమో జరుగుతుంటాయి. ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లోకి, షాపుల్లోకి చొరబడి విలువైన వస్తువులను చోరీ చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో జరిగిన చోరీ అందరిని విస్మయానికి గురిచేసింది.
దొంగలు రెచ్చిపోతున్నారు.. అన్ని చోట్లా చేతివాటం చూపిస్తున్నారు. చివరకు కోళ్లను, మేకలను కూడా వదలడం లేదు.. తాజాగా అనకాపల్లి జిల్లాలో మేక దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి..