Man kills wife: దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో కొందరు దారుణానికి ఒడిగడుతున్నారు. రక్త సంబంధాలను, బంధుత్వాలను మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి టిఫిన్లో ఉప్పు ఎక్కువైందన్న కారణంతో
కరోనా ప్రభావంతో సెల్ ఫోన్(Cell Phones) లు జీవితంలో భాగమయ్యాయి. ఆన్ లైన్ క్లాసుల(Online Classes) పేరుతో చిన్నారులు, విద్యార్థులు, యువకుల చేతుల్లో సెల్ ఫోన్ లు ప్రత్యక్షమవుతున్నాయి. అయితే వాటి వల్ల ఎంత...
Old Age Home: దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అయితే.. దేశంలో
Platform Ticket: దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మానవ జీవితంతో పాటు అనేక అంశాలపై ప్రభావం చూపించింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన..
Cyber Crime: ఆమె ఒక ఆర్బీఐ రిటైర్ట్ ఉద్యోగి.. ఆమె మొబైల్ నెంబర్కు ముందు ఓ మెస్సెజ్ వచ్చింది.. ఆ తర్వాత ఫోన్ చేసిన సైబర్ నేరస్థుడు తాను.. ఎస్బీఐ అధికారినని.. కేవైసీ అప్డేట్
Security Guard arrested: నిర్భయ లాంటి చట్టాలొచ్చినా దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వృద్ధురాలిపై 25 ఏళ్ల సెక్యూరిటీ గార్డు
Nurse Mistake: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ నర్సు పొరపాటున కోవిడ్ వ్యాక్సిన్కు బదులుగా రాబీస్ వ్యాక్సిన్ ఇచ్చింది. దీంతో బాధిత
ఆక్రమణలను అడ్డుకున్నందుకు దుండగులు బరితెగించారు. వద్దని వారించిన అధికారులపై దౌర్జన్యం చేశారు. వ్యాపారులను ఖాళీ చేయించడానికి వచ్చిన ఓ మహిళా అధికారి చేతి వేళ్లను నరికేశారు.
మహారాష్ట్రలోని థానేలో ఓ మహిళకు కేవలం కొన్ని నిముషాల వ్యవధిలో మూడువ్యాక్సిన్లు ఇచ్చారు. 28 ఏళ్ళ ఈ మహిళ... ఈ వైనంపై మున్సిపల్ ఉద్యోగి అయిన తన భర్తకు చెబుతూ ఆందోళన వ్యక్తం చేసింది..