IND vs NZ: న్యూజిలాండ్తో జరిగిన టీ 20 సిరీస్ని భారత్ క్లీన్స్వీప్ చేసింది. రోహిత్ శర్మ నేతృత్వంలో ఈ పని జరిగింది. అయితే ఇప్పుడు అజింక్యా రహానే, విరాట్ కోహ్లి కెప్టెన్సీ
India vs England: భారత క్రికెటర్ భార్య టీమిండియా స్టార్ ఆటగాళ్లపై సెటైర్లు విసిరింది. ఇంగ్లండ్ సిరీస్లో విఫలమవుతోన్న ఆటగాళ్లపై కామెంట్లు చేసి, అండర్సన్ ఫొటోను షేర్ చేసి అసహనం వ్యక్తం చేసింది.
గోల్డెన్ డక్ విషయంలో కోహ్లి మరోచెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్గా అత్యధికసార్లు గోల్డెన్ డక్గా ఔటైన లిస్టులో కోహ్లి తొలిస్థానంలో ఉన్నాడు.
శ్రీలంక జట్టుకు ఇంగ్లండ్ పర్యటన ఓ పీడకలలా మారింది. ఈ పర్యటనలో లంకేయులకు ఏ విషయంలోనూ కలిసిరాలేదు. టీ 20 సిరీస్ ను వైట్ వాష్ తో దూరం చేసుకోగా, వన్డే సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసింది ఇంగ్లండ్ జట్టు.
అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ తోనే ఇంగ్లండ్ తో త్వరలో జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను టీమిండియా గెలుచుకుంటుందని మాజీ ఆస్ట్రేలియా ప్లేయర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ గాయంతో బాధపడుతుండడంతో.. అసలు సిరీస్ కే దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.