Jammu And Kashmir : జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. త్వరలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి.
జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖకు సరిహద్దుగా ఉన్న ఉత్తర కాశ్మీర్ కుప్వారా, బారాముల్లా, బండిపోరా జిల్లాల్లో తిరుగుబాటు-సంబంధిత హింస గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మే నెలలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య అనేకసార్లు కాల్పులు జరిగాయి.
Terrorists Attack: జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ప్రతిరోజు వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతూ హతమారుస్తున్నారు. ఇదిలా ఉండగా, గురువారం బుద్గాం..
హర్యానాలో పంజాబ్ ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాలు లభించిన కొద్ది గంటల్లోనే హిమాచల్ అసెంబ్లీ వెలుపల ఖలిస్తాన్ జిందాబాద్ పోస్టర్, తరన్ తరణ్లో ఆర్డీఎక్స్ రికవరీతో రాష్ట్రంలో ఉగ్రవాద మేఘాలు కమ్ముకుంటున్నట్లు స్పష్టమవుతోంది.