ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. ఇజ్రాయెల్పై 7 రోజుల్లో ఇది మూడో ఉగ్రదాడి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు.
Terror Attack: దేశంలో దాడులు చేయడానికి ఉగ్రవాదులు ప్లాన్ వేస్తున్నారా.? ఐదు రాష్ట్రాల ఎన్నికలు, రిపబ్లిక్ డేను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు జరగనున్నాయా.? అంటే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అవుననే..
పశ్చిమాఫ్రికా మరోసారి రక్తమోడింది. మాలిలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సుపై ఉగ్రవాదులు మెరుపు దాడి చేసి భీకరంగా కాల్పులకు తెగబడ్డారు.
మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యూనిట్ కమాండర్తో సహా అతని కుటుంబసభ్యులు ఐదుగురు మరణించినట్లు భావిస్తున్నారు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వలస కూలీలను పొట్టనపెట్టుకుంటున్నారు. నిన్న ఇద్దరిని కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ఇప్పటి వరకు వలస కార్మికులు..
ఉగ్ర కుట్రకు స్కెచ్ రెడీ అయిందా..? రాబోయే ఫెస్టివల్ సీజన్ టార్గెట్ కాబోతోందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాబోయే పండుగ రోజుల్లో దేశంలో...
సెప్టెంబర్ 11న 2001లో అమెరికాపై అతి పెద్ద ఉగ్రదాడి జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 3000 మందికి పైగా మరణించారు. ఆరోజున 19 మంది ఉగ్రవాదులు దాదాపు నాలుగు విమానాలను హైజాక్ చేసి వాటిని క్షిపణులుగా ఉపయోగించి దాడి చేశారు. ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..