టార్గెట్ 2024. మళ్లీ గెలవాలి, క్లీన్స్వీప్ చేయాలి. పార్టీ నేతలకు ఇప్పటికే టార్గెట్ పెట్టేశారు సీఎం జగన్. రేపు, ఎల్లుండి జరగబోయే ప్లీనరీలో దీనిపై కేడర్కు మరింత దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈసారి ప్లీనరీలో సంచలన నిర్ణయాలు ఉంటాయనేది వైసీపీ నేతలు చెబుతున్న మాట. అధికార పార్టీ పరంగా రాబోయే రెండేళ్లు ఏం చేయబోతున్నారనేద�
Assembly sessions: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 19 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్డేట్స్తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి..
నిజంగానే బీజేపీ-జనసేనకు గ్యాప్ పెరిగిందా...మొన్నామద్య కూడా ఈరెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది..అయితే కరోనాతో కొంత సోషల్ డిస్టెన్స్ వచ్చిందే తప్పా... మరోకటి కాదంటూ నవ్వుతూ కవరేజ్ చేశారు పవన్ కల్యాణ్..
ఈ ఉదయాన్నే పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కి మాతృ వియోగం కలిగిందనే వార్త అందరినీ కలచివేసింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే మరో విషాదకర వార్త వెలుగులోకి వచ్చింది.