త్వరలో ప్రజలకు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కనీసం 20-25 నగరాల్లో ఈ ఏడాది చివరికల్లా 5జీ సేవలు ప్రారంభమవుతాయని కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్ విశ్వాసం వ్యక్తం చేశారు...
టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఏప్రిల్ నెలకు సంబంధించి మొబైల్ యూజర్ల సంఖ్యను వెల్లడించింది. టెలికం కంపెనీ రిలయన్స్ జియో ఏప్రిల్లో కొత్తగా 16.8 లక్షల మంది మొబైల్ చందాదార్లను దక్కించుకుంది...
ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ కనిపిస్తోంది. సెల్ ఫోన్ వాడాలంటే డేటా ప్యాక్(Data pack) వేయించుకోవడం కచ్చితంగా మారింది. డేటా లేకుంటే సెల్ ఫోన్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని..
Mukesh Ambani: దేశీయ టెలికాం దిగ్గజం జియో ప్లాట్ఫారమ్ ఏఐ ఆధారిత లాక్ స్క్రీన్ ప్లాట్ఫారమ్ గ్లాన్స్లో పెట్టుబడి పెట్టింది. వరుస పెట్టుబడులతో ముందుకు వెళుతున్న ముకేశ్ అంబానీ.. తాజాగా, ఈ కంపెనీలో 200 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు..
5G in India: ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా ఇంటర్నెట్ అవసరమవుతోంది. ప్రస్తుతం మెుబైల్ వివియోగదారులకు 4జీ అందుబాటులో ఉంది. కానీ.. దేశంలో అందరూ 5జీ సేవలకోసం ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి..