చేనేతకు మంచి రోజులు రాబోతున్నాయని పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేతకు ఢోకా లేకుండా, కార్మికులకు చేతినిండా పని కల్పించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బ్దదెనపల్లి లోని టెక్సటైల్స్ పార్క్లో పలు అభివృద్ది పనులను మంత్రి కేటీ