తెలుగు వార్తలు » Telangana Schools Reopen
విద్యాసంవత్సరం ముగింపు దశలో విద్యాసంస్థలు పున: ప్రారంభమవుతున్న విచిత్రమైన పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎదురైంది. కరోనా మహమ్మారి ఏకంగా ఓ ఏడాదిని మింగేసిన దరిమిలా..
కరోనా కారణంగా మార్చి15న మూతపడిన తెలంగాణ పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2020-21 కొత్త విద్యాసంవత్సరాన్ని సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ
దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల స్కూల్స్, పాఠశాలలు అన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి ఎప్పుడు తగ్గుతుందో.? స్కూల్స్ ఎప్పుడు రీ-ఓపెన్ చేస్తారో అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.!