తెలుగు వార్తలు » Telangana rythu bandhu
ఈ రోజు వరకు 58.07 లక్షల రైతుల ఖాతాలలోకి యాసంగి రైతుబంధు నిధులు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్ కోసం డిసెంబర్ 28 నుంచి రైతు బంధు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా డిసెంబర్ 27 నుంచి రైతు బంధు...
కేంద్ర సర్కార్ రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని, అందుకే దేశ రాజధానిలో ఇంకా రైతుల ఆందోళనలు ఆగడం లేదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.