రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. కాకతీయుల శిల్ప కళా
ట్విట్టర్ వేదికగా సోనూ సూద్ ఇచ్చిన మెసేజ్ కు రిప్లై ఇచ్చిన కేటీఆర్.. 'చాలా ధన్యవాదాలు బ్రదర్.. లక్షలాది మందికి స్పూర్తినిస్తూ మీరు ప్రారంభించిన గొప్ప పనిని కొనసాగించండి..
రేషన్కు ఓటీపీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటీపీ కోసం కార్డు దారులు ఆధార్ కేంద్రాకు క్యూ కడుతున్నారు. రేషన్ కావాలంటే ఓటీపీ చెప్పాల్సిందేనంటూ.. ప్రభుత్వం కొత్త ..
భారీవర్షాలు, వరద నీటితో సతమతమవుతోన్న హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు వ