తెలుగు వార్తలు » telangana mlc elections 2021
Telangana (Hyderabad) Graduate Elections Counting: తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఓట్లను బుధవారం నుంచి
మహబూబ్నగర్ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మూడో రౌండ్ లెక్కింపు ముగిసే సమయానికి టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది.
పెద్దల పోరులో కారు జోరు కొనసాగుతోంది. హైదరాబాద్, నల్గొండ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్ ముగిసే..
పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 14న (ఆదివారం) ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది.