తెలుగు వార్తలు » telangana mla
మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన తిరుమలకు వెళ్లివచ్చారు. ఈ క్రమంలో ఆయనకు జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుకు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. రెండు రోజుల కిందట నుంచి ఆయన జ్వరం, జలుబు, దగ్గు వంటి..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అవేర్ గేట్ సమీపంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రయాణిస్తున్న వాహనం యాక్సిడెంట్కు గురి అయింది. ఆయన కారు ఢీకొని శ్రీకాకుళానికి చెందిన జగన్ అనే వ్యక్తి మృతి చెందాడు. అతడు స్థానిక భాష్యం స్కూల్లో ఓ మేస్త్రీగా పనిచేస్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలంలో కారు వద�
కర్నూల్ జిల్లా వెల్దుర్తి రోడ్డు ప్రమాదంలో 16మంది చనిపోయిన ఘటనపై తెలంగాణ ఎమ్మెల్యే అబ్రహం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారన�
హైదరాబాద్ : పుల్వామా దాడిలో మృతులైన సిఆర్పిఎఫ్ జవాన్ల ఆత్మశాంతి కోసం తెలంగాణ శాసనసభ్యులు నివాళులు అర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు. సభలో పుల్వామా ఘటనపై సభ్యులు ప్రసంగించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పుల్వామా దాడి కేవలం సైనికుల మీద జరిగిన దాడి కాదని.. అది దేశంపై జరిగిన దాడ�