కరీంనగర్ : తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నానని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో 68.8 శాతం పోలింగ్ న�
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11న జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రేపు సాయంత్రానికల్లా ఎన్నికల ప్రచారం ముగించాలని రాజకీయ పార్టీలకు స్పష్టం చేశారు. పోలింగ్ సిబ్బందిని తరలించడానికి 7,600 బస్సులను సిద్ధం చేశామన్నారు. 10వ తేదీన మధ్యాహ్నం నుంచే సి�
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో సోమవారం సాయంత్రం బహిరంగ సభ ‘విజయ్ సంకల్ప్’ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీ దత్తాతేయ జుట్టు వైపు చూస్తూ ప్రతిసారీ హోలీ తర్వాత ‘రెండుమూడు నెలలపాటు మీ జుట్టు ఎర్రగా ఉండేది, ఈస�
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో పోలింగ్ నిర్వహణపై సందిగ్ధతకు ఈసీ తెరదించింది. ఈవీఎంలతోనే పోలింగ్ నిర్వహించనున్నట్టు స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. దీంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తమ సమస్యలను జాతీయస్థాయిలో ప్రతిబింబించ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ను ప్రజా గాయకుడు గద్దర్ కలిశారు. లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని రజత్ కుమార్ ను ఆయన కోరారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ ‘‘అమరవీరులకు జోహార్. ప్రత్యేక తెలంగాణ కోసం అమరులైన వీరులకు నివాళులు. భారత దేశంలో రాజ్యాంగం కాపాడు
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. దీంతో బరిలో ఎంతమంది దిగనున్నారో తేలిపోయింది. మొత్తంగా తెలంగాణలో 443 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అత్యధికంగా నిజామాబాద్లో నామినేషన్లు దాఖలు కాగా, అతి తక్కువగా మెదక్ జిల్లాలో దాఖలయ్యాయి. ఇక జిల్లాల వారిగా చూసుకుంటే… నిజామాబాద్ (185), ఆద�