తెలుగు వార్తలు » telangana leaders
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపు ఘాట్ వద్ద మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ప్రముఖులు
ఘనత కల్గిన కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి శ్రీ నాయని నరసింహా రెడ్డి మృతిపై సర్వత్రా సంతాప సందేశాలు, ఘన నివాళులు వెల్లువెత్తుతున్నాయి. “నాయని నరసింహా రెడ్డి గారు మరణించడం చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో వారితో ఉన్న అనుబంధం మరువలేనిది. వారి మరణం టిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు.. వారి ఆత్మ�
టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణా పాలిటిక్స్పై దృష్టి సారించారు. ప్రతీ శని, ఆదివారాల్లో హైదరాబాద్లో మకాం వేస్తున్న చంద్రబాబు ఈ శనివారం తెలంగాణ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. గతనెల రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మె పరిస్థితిని, ప్రభుత్వ వైఖరిని, కెసీఆర్ వ్యూహాన్ని, కార్మిక సంఘాల భవిష్యత్ కార�