తెలుగు వార్తలు » Telangana Latest Updates
సివిల్ కేసులు ఇక్కడ పరిష్కరించబడవు అని పోలీస్ స్టేషన్ లో పెద్ద బోర్డు పెడతారు. కానీ కొందరు పోలీసులు వాటిల్లోనే ఎక్కువ తలదూరుస్తారు.
కరోనా పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ ఓ ఆశాదీపంలా మారింది. కరోనాతో బాధపడుతూ సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ కచ్చితంగా పని చేస్తుందని డాక్టర్లు అంటున్నారు. మన దగ్గరే కాదు, బయట దేశాల్లోనూ దీన్ని అమలు చేస్తున్నారు. కేరళలో సైతం ప్రక్రయ మొదలయ్యింది. ఇప్పుడు ప్లాస్మా థెరపీ కొత్త ఆశలను చిగుర�
నిజామాబాద్ జిల్లా గుండారంలో మహాత్మాగాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. కొంతమంది దుండగులు విగ్రహానికి నల్లరంగు పూసి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ప్లకార్డులు రాసి వాటిని గాంధీ విగ్రహం మెడలో వేసిన దృశ్యం కలకలం రేపింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుర్తు తెలియని దుండగులు చేసిన ఈ చర్యతో గుండారం గ్రామం �
తెలుగు రాష్ట్రాల సీఎంలు నిన్న ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. దానిపై తాము వేసిన కేసులను ఉపసంహరించుక�
తెలంగాణ పరిషత్ ఎన్నికల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 123 ప్రాంతాల్లో లెక్కింపు జరగనుండగా.. ఉదయం 8 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5 గంటల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 35,529 మంది సిబ్బంది లెక్కింపు కార
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించే ఓ ఘటన ఇటీవల చోటు చేసుకుంది. కొద్దికాలం నుంచి ఓ మహిళ అనారోగ్య సమస్యతో బాధపడుతుండగా.. ఆదివారం ఆమెను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూనే మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు బోరున విలపిస్తూ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో అంత్యక్రియలు జ
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కాస్త తగ్గుముఖం పడ్డాయి. కొన్ని ప్రదేశాల్లో మాత్రం భానుడి తీవ్రత కొనసాగుతోంది. అయితే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడంతో పలు చోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా తాజాగా తెలంగాణాలో అత్యధికంగా 45, ఏపీలో 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోన�