తెలుగు వార్తలు » Telangana Intermediate Board
Telangana Intermediate Board: అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు
Telangana Intermediate Board: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి..
ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్న్యూస్ వెల్లడించనుంది. రెండు సంవత్సరాల్లో 30 శాతం సిలబస్ని తగ్గించాలని
అగ్నిమాపక శాఖ తమ నిబంధనలను మార్పు చేయడంతో.. తెలంగాణ రాష్ట్రంలోని 1,456 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఈసారి అనుబంధ గుర్తింపు లభించే పరిస్థితి లేకుండాపోయింది. ఎందుకంటే.. ఆ కాలేజీలకు అగ్నిమాపక శాఖ నుంచి
రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేపటి నుంచి మొదలు కావాల్సిన అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ అన్- ఎయిడెడ్, ఎయిడెడ్, కాంపోజిట్ కాలేజీల రీ-ఓపెనింగ్ను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున
తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చొచ్చుకుపోయిన విద్యాసంస్థలకు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు షాకిచ్చారు. అయితే ఇది వారు నిబంధనలకు అనుగుణంగా క్యాంపస్లను నడుపుతున్నందుకు కాదు. మరేంటా రీజన్.. ఏంటా షాక్ అనుకుంటున్నారా ? ఈ స్టోరీ చదవండి.. ఆర్టీసీ సమ్మె తెలంగాణలో జనజీవనాన్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. మొండికేస్తున్న కార్మి�
తెలంగాణాలో దాదాపు 60వేల మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. వీరు చదువుతున్న 159 జూనియర్ కాలేజీలకు అనుబంధ ప్రతిపత్తిని మంజూరు చేయడంలో జాప్యం జరగడమే ఇందుకు కారణం.. వచ్ఛే ఏడాది జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు వీరు హాజరు కాగలుగుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా… ఈ కళాశాలల ఫ్యూచర్ పై తెలంగాణ ఇంటర్
ఇంటర్ ఫలితాల వివాదం రాష్ట్రం వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. దీనిపై విద్యార్థులకు న్యాయం చేయడానికి తెలంగాణ సర్కార్ కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు రీ- వాల్యుయేషన్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. గ్లోబరీనా సంస్థను ఇప్పటికిప్పుడు తప్పించడం వీలు పడదు కాబట్టి.. త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఇంటర్ రీ-వెరి
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాల వివాదంపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనికి ఎంత సమయం పడుతుందని అదనపు అడ్వొకేట్ జనరల్ని ప్రశ్నించింది. సుమారు 2 నెలలు పడుతుందన్న ఆయన వాదనప�