Telangana Hospitals Beds Available: కరోనా మహమ్మారి విజృంభించి దాదాపు రెండేళ్లు అవుతోంది. కరోనా కట్టడికి లాక్డౌన్, వ్యాక్సినేషన్, ఇతర ఆంక్షల కారణంగా గత కొన్ని రోజులుగా..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తీ దవాఖానాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ కొత్తగా 25 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి...
తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నెట్వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు చేసిన డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని..ఇకపై ప్రతి నెలా ఆరోగ్యశ్రీ సేవల చెల్లింపులను జరుపుతా
ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ సేవలను ఈ నెల నుంచి నిలిపివేయనున్నట్లు ఆరోగ్య శ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు అరకొరగా.. చికిత్స అందిస్తుంటే.. ఇప్పుడు ఆ చికిత్సలకు కూడా బ్రేక్ పడనుంది. ఆరోగ్యశ్రీకి అనుసంధా