రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య జరగుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నామని.. బాధగా ఉందన్నారు...
రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వాహిస్తున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నెలకోసారి ప్రజాదర్బర్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు గవర్నర్. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి వరకు కార్యక్రమం జరుగుతుంది.
Tamilisai Soundararajan Mahila Darbar Updates: రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వాహిస్తున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నెలకోసారి ప్రజాదర్బర్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు గవర్నర్.మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి వరకు..
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్నగర్ పరువు హత్యపై డిటేల్డ్ రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై(Governor Tamilisa). మతాంతర వివాహం..
Telangana Governor Thamili sai vs Asaduddin: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై ఐఎంఐ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ చేశారు.
మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందా(pg medical seats scam) వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ (telangana governor) తమిళిసై సౌందర్ రాజన్(tamilisai soundararajan) సీరియస్ అయ్యారు. అర్హులైన స్టేట్ ర్యాంక్ హోల్డర్లకు పీజీ..
సీఎం చెప్పారని ఫైల్పై సంతకంచేయడానికి..తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్ని కాదన్నారు గవర్నర్ తమిళిసై. రాజకీయంలో ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు.. ఇప్పుడు గవర్నర్గా ఉన్నప్పుడు విమర్శిస్తున్నారని..
తాజాగా మరోసారి ఢిల్లీకి వెళ్లారు గవర్నర్ తమిళిసై. సోమవారం ప్రధాని, కేంద్ర మంత్రులను మరోసారి కలిసే అవకాశం వుందని తెలుస్తోంది.
K A Paul: తెలంగాణ(Telangana) గవర్నర్ తమిళిసై(Tamilisai )తో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బుధవారం భేటీ అయ్యారు. అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ..
రాష్ట్రంలో తన పర్యటనల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై స్పందించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై నిరాకరించారు. ప్రోటోకాల్ వివాదంపై చెప్పాల్సిన చోట తాను చెప్పానని.. ఇప్పుడు తాను బహిరంగంగా మాట్లాడబోనని పేర్కొన్నారు. తాజాగా ఆమె ప్రెస్మీట్లో మాట్లాడుతున్నారు