తెలుగు వార్తలు » Telangana Farmers news
తెలంగాణ రైతాంగానికి పోస్టల్ బ్యాంకు అధికారులు శుభవార్త తెలిపారు. ఇక నుంచి రైతుబంధు కింద ఖాతాల్లో జమ అయ్యే డబ్బును పోస్టల్ మైక్రో...
తెలంగాణ రాష్ట్రంలో పత్తి, కంది పంట పండించే రైతులకు కేసీఆర్ శుభవార్త తెలిపారు. ఎంత పండించినా కంది పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కందికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని.. 15 లక్షల ఎకరాల్లో కందులు పండించాలని ఆయన సూచించారు. ఇక పత్తి పండించే రైతులకు కేసీఆర్ కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం సూచించిన పంటల�