తెలుగు వార్తలు » Telangana farmers
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు వివాదం మళ్లీ రాజుకుంది. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని రైతులు ఆందోళన బాటపట్టారు.
Telangana High Court: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో రైతులు చేపట్టదలచిన ర్యాలీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది.
వ్యవసాయ, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో
తెలంగాణ రైతాంగానికి పోస్టల్ బ్యాంకు అధికారులు శుభవార్త తెలిపారు. ఇక నుంచి రైతుబంధు కింద ఖాతాల్లో జమ అయ్యే డబ్బును పోస్టల్ మైక్రో...
తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్ కోసం డిసెంబర్ 28 నుంచి రైతు బంధు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా డిసెంబర్ 27 నుంచి రైతు బంధు...
ఈనెల 27వ తేదీ నుండి వచ్చే నెల 7వ తేదీ వరకు రైతులకు ‘రైతుబంధు’ సాయాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
రైతులకు వివిధ దశల్లో పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ 2018 వానాకాలం సీజన్ నుంచి సంచలనాత్మక ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో పల్లె ప్రగతి సాధించిన ఫలాలతో గ్రామాల రూపురేఖలు మారాయి. ఇకిప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల నిర్మాణం చేపట్టింది. దాంతోపాటు రైతు వేదికలను ప్రారంభిస్తోంది. రాష్ట్రంలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక రైతు వేదికను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో రైత�
తెలంగాణ రైతు వేదికలు దేశానికి తలమానికంగా మారనున్నాయని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇవి కేవలం రైతు వేదికలే కాదు.. తెలంగాణ రైతుల భవిష్యత్ వేదికలు, విప్లవాత్మక వేదికలు అని ఆయన చెప్పారు. రైతు రాజుగా బతకాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పని చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. �
కేసీఆర్ సర్కారు తెచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి తెలంగాణ రైతాంగం సంబరాలు చేసుకుంటోంది. నూతన రెవెన్యూ చట్టం బిల్లు అమోదం పొందినందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్నదాతలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ లో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్�