మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కీలక విషయాలపై అధికారులతో చర్చించారు.
సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్కూల్స్ ప్రారంభానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కోవిడ్ రూల్స్ ను పాటిస్తూ తరగతుల....
Sabitha Indra Reddy: హైదరాబాద్ నగరంలోని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయడం..
సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో కూడా డిజిటల్ క్లాస్లు మొదలు కాబోతున్నాయి. దూరదర్శన్, టీశాట్ తర్వాత క్లాస్లు నిర్వహించబోతున్నారు. స్టూడెంట్స్కు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సర్వే చేసిన తర్వాతే డిజిటల్ పాఠాలపై నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.