కరోనా అలెర్ట్.. తెలంగాణ ప్రజలు మరో 6 వారాలపాటు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు డీహెచ్ శ్రీనివాసరావు. మాస్క్ మస్ట్గా ధరించాలని, లేకపోతే, వైరస్ బారినపడే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ గ్రామగ్రామాన విస్తరిస్తుండగా, ఈ గ్రామంలో నేటికీ ఒక్క కేసు నమోదు కాలేదు. గ్రామాల్లో సెకండ్ వేవ్ భయాందోళనలు సృష్టిస్తుంటే ఇక్కడ మాత్రం ఒక్కరికి కూడా పాజిటివ్ లేదు.
Telangana Corona: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. గతంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 50,998 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 228 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగతుంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 158 మందికి వైరస్ సోకినట్లు తేలింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 50,445 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,689కి చేరింది.
తెలంగాణలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 52,308 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 635 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 761 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు వైరస్ కారణంగా ప్రాణాలు విడిచినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది.