కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాలు, కలహాలు. ఎవరు.. ఎప్పుడు ఎటు వైపు వుంటారో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఊహించడమే కష్టం. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా సైలెంట్ అవుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరో కీలకమైన నేత ఇప్పుడు అలక పాన్పు ఎక్కాడు..
Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. తమకే పీసీపీ పగ్గాలు కావాలంటూ చాలామంది రకాల ప్రయత్నాలు జరిగినా..
Dasoju Sravan : రెమ్ డెసివర్ ఇంజక్షన్ కోసం ప్రజలు అల్లాడుతున్నారు.. కరోనా విజృభిస్తోంటే సీఎం కేసీఆర్ ఒక్క రివ్యూ అయిన చేశారా అంటూ నిలదీశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్...