కోర్టు సూచన మేరకు బిజెపి ఎమ్మెల్యేలను స్పీకర్ దగ్గరికి తీసుకెళ్లనున్న అసెంబ్లీ సెక్రటరీ.. ఈ అంశంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకోనున్నారో వేచి చూడాలి..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి.. ఇక 5వ రోజు శాసనసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు
నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీపికబురు అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులన
ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. మొత్తం 91,142 పోస్టులను నోటిఫై చేశామన్నారు. 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నట్టు ప్రకటించారు. 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
అనుకున్నట్లు గానే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఉద్యమం, అనంతరం స్వరాష్ట్ర సాధన విషయాలను సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మరోమారు ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం అన్నారు.
CM KCR Announcement Live: నిరుద్యోగ యువతా గెట్ రెడీ అంటూ కేసీఆర్ టీజర్ వదిలారు. కేసీఆర్ ఏ ప్రకటన చేసినా సరే అది వేల కోట్ల వ్యవహారమే అయ్యే చాన్స్ ఉంది. ఇంతకీ కేసీఆర్ ఏం చెబుతారు. ఉద్యోగాల ప్రకటన ఉంటుందా... నిరుద్యోగ భృతి ఉంటుందా..?
CM KCR Announcement Highlights: నిరుద్యోగ యువతా గెట్ రెడీ అంటూ కేసీఆర్ టీజర్ వదిలారు. కేసీఆర్ ఏ ప్రకటన చేసినా సరే అది వేల కోట్ల వ్యవహారమే అయ్యే చాన్స్ ఉంది. ఇంతకీ కేసీఆర్ ఏం చెబుతారు. ఉద్యోగాల ప్రకటన ఉంటుందా... నిరుద్యోగ భృతి ఉంటుందా
Telangana Budget 2022: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే వాడివేడిగా మొదలయ్యాయి. సభ ప్రారంభంలోనే తీవ్ర గందరగోళం నెలకొనడంతో బీజేపీకి చెందిన..
రాష్ట్ర రైతులకు తీపి వార్త చెప్పింది తెలంగాణ సర్కార్. రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.25 వేలు, రూ.50 వేలు ఉన్నవారిలో కొందరికే మాఫీ జరిగింది.
వచ్చేఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తిస్థాయి సంక్షేమ బడ్జెట్తో ముందుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 2022-23 రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీష్రావు శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారు.