She Taxi: షీ ట్యాక్సీ విషయంలో మరో కీలక ముందడుగు వేసింది తెలంగాణ సర్కార్. షీ ట్యాక్సీ నడపాలనుకున్న వారికి, ప్రత్యేకంగా డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.
Palm Wine In Bamboo: కల్లు ఇది ఒక రకమైన ఆల్కహాలు. కల్లు పామే కుటుంబానికి చెందిన చెట్ల నుండి తీస్తారు. ఇది చిక్కని, తెల్లని ద్రవం. కల్లును ఆఫ్రికా ఖండం (Africa Continent), దక్షిణ భారత దేశం..
Fire Accident: జోగుళాంబ గద్వాల జిల్లా లో దారుణ ఘటన జరిగింది. ఓ పేద రైతు కష్టం అగ్ని పాలైంది. సుమారు లక్ష రూపాయలు నిప్పంటుకుని కాలిపోయాయి. దీంతో పేద కుటుంబం కన్నీరు..
ఓ భర్త.. ఇద్దరు భార్యలు ఇవి సినిమాలకు చెందిన సూపర్ హిట్ కాన్సెప్ట్స్.. అదే నిజ జీవితంలోకి వచ్చేసరికి తన భర్తతనకు మాత్రమే సొంతం కావాలని ఏ భార్య అయినా కోరుకుంది.. అలా కాకుండా తన భర్త తనకు తెలియకుండా వేరే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం భద్రకాళిగా మారుతుంది...
తెలంగాణ రైతులకు ఎరువుల కొరత తీర్చే ప్రతిష్టాత్మక రామగుండం ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభం కానుంది. కిషాన్ బ్రాండ్ పేరుతో రామంగుడం ఎరువుల కర్మాగారం యూరియా ఉత్పత్తిని తయారు చేయనుంది. ప్రత్యక్షంగా 460 మంది, పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది.
కరోనా మహమ్మారి ప్రభావంతో విద్యార్థుల చదువులు ఇప్పుడు ఇంటి నుంచే సాగుతున్నాయి. వాటిలో మార్పులు తీసుకొచ్చేందుకు.. మరింత సులభతరం చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ఆన్లైన్, దూరదర్శన్ ద�
వాహనదారులు ఎవరు కూడా బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం కచ్చితంగా చెబుతోంది. అయినా కానీ, లాక్డౌన్ సమయంలో తమనెవరూ పట్టించుకోలేరనే ఉద్దేశంతో పలువురు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ట్రై కమిషనరేట్ల పరిధిలో
కరోనాపై రాజకీయాలు చేయోద్దని.. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అలెర్ట్గా ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. ప్రపంచ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంటే.. కొందరు దీనిపై రాజకీయ లబ్ధికోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న�