దేశంలో కులాలవారీ గణన (లెక్కింపు) జరగాల్సిందేనని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఇలాంటి ప్రక్రియ కనీసం ఒక్కసారైనా జరగాలని దేశవ్యాప్తంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన చెప్పారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ..ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ ని పదేపదే ప్రశ్నించారు. కుల ప్రాతిపదికన సెన్సస్ జరగాలని కోరుతూ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యాన తనను కలుసుకున్న ప్రతినిధి బృందంలోని తేజస్వి యాదవ్ ని ఆయన ఇలా ప్రశ్నించడంతో అంతా ఆశ్చర్యపోయారు.
లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ కి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ రాసిన లేఖ సంచలనం రేపింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి వైదొలగాలని ఆయన ఈ లేఖలో కోరారు. ఆ కూటమిలో ఉండాలో..వద్దో తేల్చుకోండి... గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకోండి అన్నారు.
బీహార్ శాసన సభ స్పీకర్ గా బీజేపీకి చెందిన విజయ్ సిన్హా ఎన్నికయ్యారు. ఈ రాష్ట్రంలో 51 ఏళ్ళ తరువాత కమలం పార్టీకి ఈ పదవీ యోగం దక్కింది. విజయ్ సిన్హా స్పీకర్ గా ఎన్నికైనట్టు ప్రొ-టెమ్ స్పీకర్ జితన్ రామ్ మంజి ప్రకటించారు.
బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తామని తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ప్రకటించింది. అసలు ప్రజలు ఇఛ్చిన తీర్పు ఎన్డీయేకి..
బీహార్ ఎన్నికల్లో 15 గంటలపాటు ఓట్ల లెక్కింపు హోరాహోరీగా సాగింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేని విజయం 'సంతృప్తిగా' వరించింది.
బీహార్ ఎన్నికల్లో రాత్రి 9 గంటల సమయానికి ట్రెండ్ మారిపోయింది. దాదాపు 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఎన్డీయేకి 126 సీట్లలో క్లియర్ మెజారిటీ వచ్చింది. విజయం పూర్తిగా సాధించాలంటే మరో 122 సీట్లు అవసరమవుతాయి. తాజాగా బీజేపీ 23, ఆర్జేడీ 21, జేడీ-యూ 13, కాంగ్రెస్ 7 ,సీపీఐ-ఎంఎల్ 5 స్థానాలను గెలుచుకున్నాయి. కాగా… ఫలితాలను తారుమారు చేయడా