తెలుగు వార్తలు » TDPs majority in AP upper House hurdle to three-capital plan
ఢిల్లీలోని ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన ‘ఐ లవ్ అమరావతి’ బోర్డును అధికారులు తొలగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధానిగా ప్రకటించి..నిర్మాణాలను ప్రారంభించింది. అప్పుడు ఏపీ భవన్లో ‘ఐ లవ్ అమరావతి’ ఏర్పాటు చేశారు. గతేడాది సంక్రాంతి సమయంలో కూడా లక్షలు ఖర్చుపెట్�
శాసనమండలిలో.. ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల రద్దును సెలెక్ట్ కమిటీకి పంపించేలా చేయడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాదు.. మంగళగిరి టీడీపీ ఆఫీసుకు భారీగా రాజధాని రైతులు చేరుకుని అభినందనలు చెబుతున్నారు. ఇవాళ లోకేష్ పుట్టినరోజు