తెలుగు వార్తలు » Tdp Vs Ycp
ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఏ పీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్ఈసీ నొటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించింది.
సంతబొమ్మాళి విగ్రహాన్ని తరలించిన సీసీ ఫుటేజీ పై రాజకీయ దుమారం నెలకుంటుంది ..టీడీపీ నేతలే విగ్రహాన్ని తరలించారని వైసీపీ ఆరోపణ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి హోంశాఖ మంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు..
ఆంధ్రప్రదేశ్లో ఆలయాల విధ్వంసంపై అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ప్రభుత్వం కనుసన్నల్లోనే దేవతా విగ్రహాలు..
ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడులు, దేవతా మూర్తుల విధ్వంసం అనంతరం రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి..
గందరగోళం మధ్య ఎన్టీఆర్ విగ్రహం వద్ద దేవినేని ఉమ బైఠాయించారు. వెంటనే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Nara Lokesh Challenge: రామతీర్థం ఉద్రిక్తత నేపథ్యంలో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కీలక నేతల మధ్య మాటల యుద్ధం..
11 గంటలకు ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా ఆలయానికి రావాలని వైసీపీ ఎమ్మెల్యే అమర్ సవాల్. అదే సమయానికి పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ప్రెస్ మీట్
సవాళ్లు, ప్రతి సవాళ్లతో విశాఖలో హీటెక్కిన రాజకీయం టీడీపీ, వైసీపీ సవాళ్ళతో మరోసారి పోలీసుల అలర్ట్ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తు పెట్టాం
TDP MLA సవాల్ ను స్వీకరించిన అమర్నాథ్ || రేపు సాయిబాబా ఆలయానికి వెళ్లనున్న MLA అమర్నాథ్ భారీగా పోలీసుల మోహరింపు