తెలుగు వార్తలు » TDP MP Kesineni Nani
ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి రోజురోజుకు రాజుకుంటుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఫుల్ జోష్ మీదున్న అధికార పార్టీ వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు కసరత్తు చేస్తుంది. మరోవైపు అధికార పార్టీకి ధీటుగా టీడీపీ ఇప్పటికే ప్రచారంలోకి దిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వి�
విజయవాడ టీడీపీలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ఆదిపత్య పోరు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఒకే పార్టీకి చెందిన..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ఘాటు కామెంట్లు చేశారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు జగన్ సర్కార్ సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని తరలింపు మీ తాత, ముత్తాతల వల్ల కూడా వీలు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిని తరలించే హక్కు ఎవరికీ లేదని, అమరావతిని అ
టీడీపీ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రైతుల ధర్నాలో పాల్గొనకుండా ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేశినేనితో పాటు టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాగా ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. తొమ్మిది ర�
ఒక ఫొటో పెద్ద తంటానే తీసుకొచ్చింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారగా దీనిపై క్లారిఫికేషన్ ఇచ్చేలోపు ఆ ఇద్దరి నేతల తల ప్రాణం కాస్త తోకకు వస్తోంది. ఆ ఇద్దరు మరెవరో కాదండి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నేని. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఇద్దరు ఇటీవల ఢిల్లీకి వెళ్లారట. ఈ క్రమంలో విజయవాడ ఎయిర్ప�
ఏపీ ఇరిగేషన్ మంత్రికి ఇరిగేషన్ అని స్పెలింగ్ రాయడం కూడ రాదని అనిల్ కుమార్ను ఎద్దేవా చేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పేదల ఇళ్లు మొత్తం మునిగిపోయాయి అని ఆయన అన్నారు. తారక రామానగర్లో ఇళ్లు ఎవరు కట్టమన్నారని మంత్రి అక్కడి ప్రజలను ప్రశ్నిస్తున్నారని.. తాను పుట్టకముందు నుంచే అక్కడ ఇళ్లు ఉన్�
ఏపీ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ కేశినేని తనదైన శైలిలో స్పందిస్తున్నారు. అటు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూనే.. స్వపక్షాన్ని కూడా టార్గెట్ చేస్తూ పొలిటికల్గా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచారు. ట్వీట్టర్ వేదికగా ఆయన వేసే పంచ్ డైలాగులు, కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా ఆయన టీడీపీ నేతలను కూడా విమర్శిం�
ఏపీలో ట్వీట్ల వార్ కంటిన్యూ అవుతోంది. నిన్నటి వరకు బుద్ధా వర్సెస్ నానీగా పొలిటికల్ హీట్ పెంచిన ఈవార్ ఇప్పుడు మరింత రాజుకుంటోంది. అధినేత బాబు హెచ్చరికలతో టీడీపీ నేత బుద్ధా వెంకన్న కొంత సద్దుమణిగినా.. నాని మాత్రం వరుస ట్వీట్లతో వార్ వన్సైడే అంటున్నాడు. ఏపీ టీడీపీ నేతల మధ్య ఇప్పుడు ట్వీట్ల వార్ తారా స్థాయికి చేరింది. న�
ప్రస్తుతం రాజకీయ నాయకులు ట్వీట్లతోనే సమాధానాలు చెబుతున్నారు. ఏపీలో ట్వీట్ల వార్ ముదురుతోన్న విషయం తెలిసిందు. దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి వార్నింగ్ కూడా వెళ్లింది. అయితే.. తనదారి తనదే అన్నట్టుగా కేశినేని నాని మాత్రం ట్వీట్ వార్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఓ నేతను ఉద్
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. నదీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా దీనిని నిర్మించారని తేల్చిన ఏపీ ప్రభుత్వం.. ప్రజావేదికను కూల్చివేసింది. దీనిపై టీడీపీ నాయకులు మండిపడుతూ.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రజావేదిక కూల్చివేతపై ఆ పా�