తెలుగు వార్తలు » TDP MLA Ganta Srinivas Rao
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ తమ వ్యూహాలకు పదును పెంచింది. ఇంతకాలం ఆపరేషన్ ఆకర్ష్ను దూరం పెట్టిన వైసీపీ తాజాగా టీడీపీ లోని కీలక..
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మరో షాక్ తగిలింది. ఈ సారి గంటాకు ఇండియన్ బ్యాంక్ ఝలక్ ఇచ్చింది. గ౦టాకి చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ అతి కీలక నిర్ణయం తీసుకుంది.
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలందరినీ పార్టీలోకి చేర్చుకునేందుకు బిజెపి సిద్ధమవుతున్నందున టీడీపీ అసెంబ్లీలో తన ఉనికిని కోల్పోతుందని బీజేపీ నాయకుడు వీర్రాజు చెప్పారు. వీర్రాజు టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావుతో తన సమా�