తెలుగు వార్తలు » tdp members
మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలోను నెగ్గించుకోవాలనుకున్న ముఖ్యమంత్రి జగన్కు కౌన్సిల్ ఛైర్మెన్ ఎం.ఏ. షరీఫ్ షాకిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కోరిన విధంగా ఛైర్మెన్ వ్యవహరించడంతో అధికార వైసీపీ మంత్రులు, సభ్యులు ఖంగుతిన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ సభ్యులు.. మండలిలో బి�