తెలుగు వార్తలు » TDP Ex MLA
శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి తీరుతానని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. తన దీక్షను భగ్నం చేయాలని...
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా...
చిత్తూరు జిల్లాలో ఆకతాయిలు రెచ్చిపోయారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుగుణమ్మ ఇంటి అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో సుగుణమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.
టీడీపీకి మరో షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్కు అక్రమ మైనింగ్ కేసులో ఉచ్చుబిగుస్తోంది. ఆయనపై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. యరపతినేని శ్రీనివాస్తో పాటు మరో 15 మందిపై కేసులు న�
టీడీపీ నేత యరపతినేనిపై దాఖలైన అక్రమ మైనింగ్ కేసును.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలోని కేసనపల్లి, నడికుడి గ్రామాల్లోని సున్నపురాతి గనుల తవ్వకాలు, రవాణాపై విచారణ చేయాలని చెప్పింది. ఇప్
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. కేసుల కారణంగా 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని.. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసం వద్దకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అదే సమయంలో ఆయన్ని అరెస్టు చేశారు. చింతమనేనిని కలిసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆయన అరెస్టును అడ్డ�
టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. ఈ కేసుపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే దీనిపై సీబీఐ విచారణకు వెళ్లాలా..? వద్దా..? అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసిన హైకోర్టు.. దీనిపై బుధవారం లోగా నిర్ణయం తెలిపాలని ఆదేశించింది. కాగా విచ�
తెలుగుదేశం పార్టీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాల కేసులో ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు యరపతినేని ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంల�
బోండా ఉమామహేశ్వరరావు టీడీపీని ఏమన్న అంటే ఒంటికాలుపై లేచే తెలుగు తమ్ముడు. ఎన్నికల ఫలితాల తర్వాత దూకుడుకు బ్రేక్ పడింది. దీంతో బోండా సైలెంట్ అయ్యారు. ఈ బెజవాడ తమ్ముడి వాయిస్ లో బేస్ కూడా తగ్గిపోయింది. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఇటు కేడర్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. అప్పటినుంచే టీడీపీ హైకమాండ్ తో అంటిముట్టనట్టుగా ఉంట
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బుల్లెట్పై తన నియోజకవర్గం పెనమలూరులో తిరిగారు. తనకు ఓటు వేసిన వాళ్లకు, వేయని వారికి కృతజ్ఞతలు చెబుతూ ముందుకు సాగారు. తానేదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని.. మనసులో తనపై కోపం ఉంటే తీసేయాలని కోరారు బోడె ప్రసాద్. గ్రామం మొత్తం తిరుగుతూ ప్రతీ మనిషికి విన్నవించారు. ఆయనపై ప్రజలు కూడా సానుక�