తెలుగు వార్తలు » TDP Chief Chandrababu Serious on TDP Leaders Attack
టీడీపీ నేతల కారుపై కొందరు దాడులు చేయడంతో.. మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీరియస్ అయ్యారు. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తోన్న..