తెలుగు వార్తలు » TDP cadre
రాజధాని అంశం ఆంధప్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకవైపు ఉడికిస్తుంటే.. పలు చోట్ల మూడు ప్రధాన పార్టీల నేతలు న్యూ ఇయర్ ఫ్లెక్సీల కోసం కొట్టుకుంటుండడం కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల శ్రేణులు రాజకీయ అంశాలను వదిలిపెట్టి న్యూ ఇయర్ ఫ్లెక్సీల కోసం ఫైట్ చేస్తున్నారు. ఫ్లెక్సీల చించివేతకు నువ్వంటే నువ్వు కారణమని ఆరోపించ�
టిడిపికి, ఆ పార్టీ చీఫ్ అయిన చంద్రబాబుకు మరో పెద్ద షాక్ తగలబోతోందా ? ఆ మాజీ మంత్రి అంతర్ధానంలో అంతరార్థం అదేనా ? అమరావతిని, తెలుగుదేశం పార్టీ శ్రేణులను కుదిపేస్తున్న ప్రశ్న ఇది. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎక్కడ? పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు. ఆఫీసుకు రావడం ఎందుకు తగ్గించారు. మీడియాలో హడావుడి అసలే లేదు. కార్యకర్�
చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించేవారు ఎవరు? ఇప్పుడు టీడీపీలో ఇదే చర్చ నడుస్తోంది. కొందరు ఒక నేత పేరు చెబుతుంటే…మరికొందరు ఇంకొకరి పేరు చెబుతున్నారు. మరి కొందరు మాత్రం ఇప్పుడు ఓ స్పెషల్ పేరుపై డిస్కషన్ జరగాలని కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ స్పెషల్ వ్యక్తి పేరేంటి? ఆయన రాకతో టీడీపీకి పునర్వైభవం వస్తుందా? ఇదే ఇప్పుడు తెలు
చంద్రబాబు మారారు? నిజమే మీరు చదివింది నిజమే.. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మారిపోయారు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు. టీడీపీ కార్యకర్తలే. మా బాబు ఇలా ఉంటే చాలు…పార్టీకి పునర్వైభవం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇంతకీ.. చంద్రబాబు ఏం మారారు? ఎలా మారిపోయారు ? అలా మారిపోయి కార్యకర్తలకు ఏ�
వరుస షాకులతో టిడిపి అధినాయకత్వం.. నేతలు సతమతమవుతుంటే.. ఆ పార్టీ కార్యకర్తలు పరేషాన్ అయిన ఉదంతం తిరుపతిలో జరిగింది. అది కూడా సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే టిడిపి శ్రేణులను పరేషాన్కు గురి చేసిన ఉదంతం జరగడంతో విషయం తెలిసిన చంద్రబాబు కూడా ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇంతక
అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీడీపీలో యాక్టివిటీస్ బాగా తగ్గాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో.. ఎక్కడా పార్టీలో హడావుడి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు కేడర్కు అందుబాటులో లేకుండా పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుప్పం నుంచి టీడీపీ తరపున చంద్రబాబు మాత్రమే గెలిచారు. మిగతా ఎవ్వరూ గెలవలేద�
ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరి దారుణంగా తయారైన విషయం తెలిసిందే. చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా బయటపడిన టీడీపీకి అటు అధికార పక్షంతోనే కాదు, ఇక స్వపక్ష నాయకుల తోనూ తలనొప్పి తయారైంది. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో చాలామంది నేతలు పార్టీని వీడుతుండగా…మరికొందరు పార్టీలో ఉంటూనే అ�