తెలుగు వార్తలు » Taxpayers
ఆర్థిక సంవత్సరం ముగిసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో (2021-22), చాలా పన్ను నియమాలు మార్చబడ్డాయి. ఇది కాకుండా, ఆదాయపు పన్ను శాఖ కూడా కఠినంగా మారింది. ఎవరైనా పన్ను ఎగవేసినట్లయితే, అతనికి డిపార్ట్మెంట్ నుండి నోటీసులు ..
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న 2021-22 బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఈ బడ్జెట్పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.
కరోనా వ్యాప్తితో ప్రభుత్వ వ్యవహారాలు ఆన్ లైన్ లోకి మారిపోతున్నాయి. మొన్నటికి మొన్న జీహెచ్ఎంసీ ఆన్లైన్ పద్దతిలో ఫిర్యాదులు, సూచనలు, అప్లికేషన్లను తీసుకుంటోంది. ఇదే తరహాలో అవలంభిస్తోంది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్. ప్రతి చిన్న పనికి తమ కార్యాలయానకిి రాకుండా ఈ ఫిల్లింగ్ ద్వారా పన్ను చెల్లింపులు చేసుకునేలా ఈ ఫిల్ల�
బెంగుళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదాయం పన్ను చెల్లింపుదారులను వీరు ఛీట్ చేస్తున్నారని, మీకు టాక్స్ రిబేట్స్ లభించేలా చూస్తామని
పన్నులు సకాలంలో చెల్లించాలని అధికారులు నోటీసులు ఇచ్చినా.. గడువులోగా ఎవ్వరూ సరిగా చెల్లించరు. ప్రజలు పన్నులు చెల్లిస్తే ఖజానా నిండి.. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టవచ్చు. అయితే ముఖ్యంగా గ్రామాల్లో టాక్స్లు కట్టించుకోవడం పెద్ద సవాల్తో కూడుకున్న పనే. మహారాష్ట్రలోని ఓ గ్రామం.. పన్నులు కట్టించుకునేందుకు ఓ వినూత్న ప్ర