2020 సంవత్సరం ముగియబోతోంది. ఈ సంవత్సరంలో అందరికి కష్టాలే తెచ్చి పెట్టింది. 2020 సంవత్సరంలో భవిష్యత్తు మారుతుందని, నూతన మార్పులకు బాటలు వేస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఈ ఏడాది భవిష్యత్తులో మరిన్ని ..
దేశంలో చర్చనీయాంశంగా మారిన అసోం ఎన్ఆర్సీ నివేదకపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పెదవి విరిచారు. శనివారం అసోం ప్రభుత్వం నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ చార్ట్ విడుదల చేసింది. అయితే ఈ జాబితా నుంచి ఎంతో మంది భారతీయుల పేర్లు తప్పించబడ్డాయని విమర్శించారు. ఈ జాబితా నుంచి అసలైన భారతీయుల పేర్లు లేకపోడానికి అధికార