రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తన నివాసంలో మొక్కలు నాటాడు సినీ నటుడు తనికెళ్ళ భరణి. అనంతరం భరణి మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ హరిత యజ్ఞం రూపంలో..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పుస్తకాలు అన్నా, వ్యవసాయమన్నా అమితమైన ఇష్టం. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా.. వెంటే పుస్తకాలు కూడా తీసుకెళతానని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అంతే కాదు.. ఎన్నికల్లో ప్రసంగించేటప్పుడు కూడా.. ఏదో ఒక పుస్తకం గురించి చెబుతూంటారు. అలాగే.. ఆయనకు కాస్త ఖాళీ దొరికిగా.. ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్�