మానవతా వాదిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ నేడు 50వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అటు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు, ప్రతి ఒక్కరు పవన్కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కరోనాకి కులంలేదు.. మతంలేదు.. లింగవయసు బేధం లేదు. ఎవ్వరినైనా కాటేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేం యువత...
తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా తీశారు. రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 5 నుంచి సాగుతున్న సమ్మెతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై వివరాలు అడిగారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెతో ఉత్పన్నమైన పరిస్థితులను రవాణా కార్యదర్శి సునీల్ శర్మ గవర్నర్క
తెలంగాణకు కొత్త గవర్నర్గా నియమితులైన తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందర్యరాజన్ రాకతో రాష్ట్రంలో బీజేపీ మరింత దూకుడుగా వెళ్లనుందా? బీజేపీని తెలంగాణలో పటిష్ట పరచడం కోసమే కేంద్రం తమిళసైని గవర్నర్గా నియమించారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు రాజకీయ పండితులు. ప్రస