తెలుగు వార్తలు » Tamil Nadu Government
మాజీ ప్రధాని రాజీవ్ గాందీ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు గవర్నర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఈ విషయంలో జరుగుతున్న ఆలస్యంపై..
తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. తమిళనాడులోని సినిమా థియేటర్లలో 100శాతం సీట్ల సామర్థ్యం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిబంధనలను ఉల్లంఘించడమే...
Conditional Lockdown Extension: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి....
తమిళనాడులో ఈ ఏడాది కూడా దుమ్మురేపబోతోంది జల్లికట్టు. అనుమతిస్తారా లేదా అన్న సస్పెన్స్కు పళని సర్కారు తెరదించింది. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు వచ్చే ఏడాది నిర్వహించుకునేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
తమిళనాడులో టీవీ సీరియల్స్ షూటింగులకు ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, బుల్లితెర కళాకారుల సంఘం నిర్వాహకురాలు ఖుష్బూ తదితరులు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి షూటింగులకు అనుమతిని సాధించారు. అయితే,...
కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆంధ్ర, తమిళనాడు మధ్య సాగుతున్న అత్యవసర రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సరిహద్దు హైవేలు మూతపడ్డాయి.
కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు ప్రముఖ హీరో కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు చికిత్స అందించేందుకు తన ఇంటినే ఆస్పత్రిగా మార్చాలనకుంటున్నట్లు..
సాధారణంగా భారత దేశంలో మూడు రకాల జైళ్లు ఉంటాయి. ఒకటి పురుషుల కోసం , ఇంకొకటి మహిళల కోసం, మరొకటి మైనర్ పిల్లల కోసం. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఒకవేళ థర్డ్ జెండర్ తప్పు చేస్తే..! తాజాగా ఇదే ప్రశ్న తమిళనాడు హైకోర్టు వరకు చేరింది. దీంతో మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు తమిళనాడు, పుదుచ్చేరిలో గల సెషన్స్ కోర్టులకు క�
మొబైల్స్ వచ్చినప్పటి నుంచి అందరూ దానికే బానిసలుగా మారిపోయారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండగా.. పక్కనున్న మనిషితో కూడా మనసు విప్పి మాట్లాడటం లేదు. బయట మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా మొబైల్స్ వచ్చిన తరువాత పిల్లలు, తల్లిదండ్రుల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంద
ఇస్రో చైర్మన్ శివన్కు అరుదైన గౌరవం లభించింది. తమిళనాడు ప్రభుత్వం ఆయనకు అబ్దుల్ కలాం అవార్డును ప్రకటించింది. శాస్త్ర సాంకేతిర రంగాల్లో పురోగతి, అంతర్జాతీయ పరిజ్ఞానం వంటి రంగాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ఆయన మంచి చొరవ చూపారని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం.. ఈ అవార్డును ప్రకటించింది. అబ్దుల్ కలాం అవార్డుత�