తెలంగాణలో ఇప్పుడంతా నోటిఫికేషన్ల జాతర నడుస్తోంది. వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. మొన్నటిదాకా వెయ్యి కళ్లతో ఎదురుచూసిన నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వరంగా మారాయి. నోటిఫికేషన్ల రిలీజ్తో లైబ్రరీలకు క్యూ కడుతున్నారు యువతీ, యువకులు.
మంత్రికి కొర్రమీను చేపలందజేసిన మత్స్యకారులు, మత్స్య సంపదతో వారు ఆనందంగా ఉన్నారన్న మంత్రి తెలంగాణలో మత్స్య సంపద బాగా పెరిగిందన్నారు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలో మత్స్యకారులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. మృగశిర కార్తె సందర్భంగా గజ్వేల�
తెలంగాణ ప్రభుత్వం-గవర్నర్ మధ్య దూరం పెరుగుతోంది. గవర్నర్(Governor) తమిళిసై వ్యాఖ్యలపై టీఆర్ మంత్రులు, నేతలు స్పందిస్తూ తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్లను గౌరవించడంలో సీఎం...
Talasani Srinivas Yadav Comments: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ సహా పలు ప్రధాన పార్టీలకు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం తన ఆధ్వర్యంలో నిర్వహిస్తుందని ఆయన గుర్తుచేశారు...
Sagar by election campaign : సాగర్లో ట్రయాంగిల్ వార్ రక్తికడుతోంది. ఎండదడకు వెరవకుండా ప్రధాన పార్టీల నేతలు ఊరూరా కలియ తిరుగుతున్నారు. తమకే ఓటేయాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఓటర్లను..
స్వంత నియోజకవర్గమైన హైదరాబాద్ సనత్నగర్లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సుడిగాలి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సనత్ నగర్ లోని బస్తీలు, పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్దుల గెలుపుకు కృషి చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను కలిసి పార్టీ అభ్యర్ధిన
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో, గణేష్ ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి మధ్య మాటలయుద్ధం తీవ్రతరమైంది. సికింద్రాబాద్ నుంచి గెలిచిన ఆ ఎమ్మెల్యే..ఒకసారి గెలిస్తే.. రెండుసార్లు ఓడతారంటూ.. తలసాని శ్రీనివాస్ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. అంతటితో ఆగకుండా.. కనీసం ఆయన కొడుకును కూడా గెలిపించుకోలేకపోయారంటూ ఇటీవల ఓ స�