తెలుగు వార్తలు » T20 Cricket
ఎంఎస్ ధోని..ఆటగాడిగానే కాదు సారథిగా కూడా భారత్కు చిరస్మరణీయ విజయాలు అందించిన వ్యక్తి. అయితే అనూహ్యంగా బీసీసీఐ ధోనిని ప్లేయర్స్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించింది. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ ప్రకటనే ఇంక మిగిలుందని అందరూ భావించారు. ఈ సమయంలో ధోనిని ఫ్యాన్స్కు సాలిడ్ న్యూస్ చెప్పారు చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీని
శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే.. భారత్, వెస్టిండీస్ టీ20 సీరీస్కు సర్వం సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. తొలి మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మ్యాచ్ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమ�
భారత పర్యటనలో బంగ్లాదేశ్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. ఆదివారం ఇరు జట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో.. ఫస్ట్ టీ20 మ్యాచ్ జరగనుంది. గత కొంత కాలంగా రెస్ట్ లేని క్రికెట్ ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20ల సిరీస్ నుండి విశ్రాంతి తీసుకున్నాడు. తాజాగా తాత్కాలిక సారథి రోహిత్ శర్మ నెట్స్లో ప్రాక
ప్రపంచకప్ ముగిసిన తర్వాత మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్కు తాత్కాలిక విరామం పలికిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం ధోని.. ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉంటున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు దూరమైన అతడు స్వదేశంలో జరుగుత�
2019 ప్రపంచకప్లో చివరిసారిగా ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన విరామాన్ని నవంబర్ వరకు పొడిగించనున్నారని సమాచారం తెలుస్తోంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోనీ క్రికెట్కు తాత్కాలిక విరామం పలికిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనకు దూరమైన అతడు స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్కు అందుబాటులో లేడు. సెప్టెంబర్ 2
టీమిండియా క్రికెటర్లు కూడా ఇకపై డోపింగ్ పరీక్షలకు హాజరు కావాల్సిందేనంటూ కేంద్ర క్రీడాశాఖ బీసీసీఐకు స్పష్టం చేసింది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. దీనితో క్రికెటర్లు నాడా నిర్వహించే పరీక్షలకు తప్పక హాజరు కావాలి. అయితే గతంలో బీసీసీఐ నాడా తమపై పరీక్షలు చేయరాదంటూ వాదించిన సంగతి తెలిసిందే. ఇక �
ముంబయి: వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా చెన్నై ఇప్పటికే మూడు వరుస విజయాలతో జోరుమీదున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముంబయి ఒక్క మ్యాచ్ గెలిచి, రెండు మ్యాచులు ఓడిపోయిం�
బెంగళూరు: ఐపీఎల్ 12వ సీజన్ లో ముంబై ఇండియన్స్ తొలి విజయం నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్ఠానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(48; 33 బంతుల్లో), సూర్యకుమార్ యాదవ్(38; 24 బంతుల్లో), హార్ద�
ఢిల్లీ: భారత క్రికెటర్ సురేశ్ రైనా అరుదైన ఘనతను సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఎనిమిది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న తొలి టీమిండియా క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో భాగంగా ఉత్తర్ప్రదేశ్ తరఫున ఆడుతున్న రైనా.. పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు. సోమవారం జరిగిన