ISIS leader abu ibrahim al quraishi killed: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ప్రత్యేక దళాలు బుధవారం రాత్రి వాయువ్య సిరియాలో జరిపిన మెరుపు దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ISIS) చీఫ్
శిల్పి ఉలి పోట్లను తట్టుకున్న రాయి మాత్రమే అందమైన శిల్పంగా రూపుదిద్దుకుంటుంది. గాయాలను ఆహ్వానించగలిగినవాళ్లే... గేయాలను రచించగలరంటాడో కవి. ఎన్నో గాయాల దుఃఖాల తర్వాతే అసలైన నవ్వుల విలువ తెలుస్తుంది.
ఈ ఫోటోను పరిశీలించండి. మీకు ఏమనిపిస్తోంది. మొదట కచ్చితంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒక దివ్యాంగుడు తన ముద్దుల తనయుడిని ఆడిస్తున్న దృశ్యం.. తరువాత దీనిని చూస్తే గుండెల్ని పిండేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే.. ఆ చిన్నారి కూడా దివ్యాంగుడు కావడం.
US Drone Strike: అమెరికా బలగాలు మరోసారి రెచ్చిపోయాయి. అమెరికా డ్రోన్ దాడిలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా సీనియర్ నాయకుడిని అమెరికా బలగాలు అంతమొందించాయి..
సిరియాలో నెత్తుటిధారలు పారాయి. అఫ్రిన్లో జరిగిన కార్ బాంబ్ పేలుడులో అనేక మందికి గాయాలయ్యాయి.
వియన్నాలో గన్ తో కాల్పులు జరిపి నలుగురి మృతికి కారకుడైన వ్యక్తిని 20 ఏళ్ళ కుజ్ టిమ్ ఫెజులైగా గుర్తించారు. ఇతడి కాల్పుల్లో 17 మంది గాయపడ్డారు. ఐసిస్ లో చేరేందుకు ఇతడు సిరియా వెళ్లేందుకు ప్లాన్ చేశాడని, అయితే గత ఏడాది ఏప్రిల్ లో ఇతనికి జైలు శిక్ష విధించారని తెలుస్తోంది. జువెనైల్ లా కింద ఇతడిని గత డిసెంబరులో జైలు నుంచి విడు
సిరియాలో మళ్లీ ఉగ్రదాడి కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉందనుకుంటున్న వేళ.. ఆదివారం నాడు మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఐఎస్ఐఎస్ ప్రభావిత ప్రాంతమైన సిరియాలో గతంలో నిత్యం ఎక్కడో..
కరోనా వేళ సిరియాలో మరో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటన.. పలువురి కుటుంబాల్లో విషాదన్ని నింపింది. సిరాయా దేశంలోని అలెప్పో నగరంలో సిలిండర్లు పేలిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇరవై మూడు మంది తీవ్రంగా గాయపడ్డారు. అలెప్పో నగరంలోని ఓ బిల్డింగ్ వద్ద ఉన్న స్టోర్ హౌస్ సమీపంలో ఈ గ్యాస్ సిలిండర్
సిరియాలో దారుణం చోటుచేసుకుంది. డమస్కస్ నుంచి హోమ్స్ హైవేలో ఓ ఫ్యూయల్ ట్యాంకర్ బీభత్సాన్ని సృష్టించింది. అతివేగంగా వచ్చి.. ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులతో పాటు ఓ కారును ఢీకొట్టింది. దీంతో రెండు బస్సులు, కారు నుజ్జునుజ్యయ్యాయి. ఈ ఘటనలో దాదాపు ముప్పై మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయాలపాలయ్య�
ప్రపంచంలోనే ‘జర్నలిస్ట్’ ఉద్యోగం చాలా ప్రమాదకరమైనదని రిపోర్టర్స్ విత్ఔట్ బోర్డర్స్ ఆఫ్ ఇండియా సంస్థ పేర్కొంది. ఈ వృత్తిలో చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారని తాజా పరిశోధనలో వెల్లడించింది. తాజాగా.. సదరు అన్ని ఉద్యోగాలపై పరిశోధనలు నిర్వహించింది ఈ సంస్థ. ఈ పరిశోధనలో పలు ఆసక్తికరమైన నిజాలు వెల్లడైనట్టు రిపోర్టర్�