మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా'. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన
Surender Reddy: మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డిని తెరకెక్కించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. కలెక్షన్ల మాట ఎలా ఉన్నా.. సైరాను సురేందర్ రెడ్డి తీర్చిదిద్దిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వినిపించాయి. ఇక ఇదే ఊపులో ఆయన వరుస సినిమాలు చేస్తారని అందరూ భావించారు. కానీ సైరా విడ�
మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం సైరా. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించాడు. అయితే ఇది మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా.. చెర్రీ కూడా ఏ మాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్తో చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్
రామ్ చరణ్.. టాలీవుడ్లో టాప్ హీరోగా దూసుకుపోతున్న ఈ మెగాస్టార్ వారసుడు.. తండ్రి కోసం నిర్మాతగా అవతారమెత్తారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాన్ని స్థాపించి.. ఖైదీ నంబర్.150తో మెగాస్టార్కు గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వడంతో పాటు.. భారీ వ్యయంతో చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ సైరాను నిర్మించి, తండ్రికి మరిచిపోలేని గిఫ్ట్ను ఇచ్చారు. ఇక ఇప్ప�
మెగాస్టార్ చిరంజీవి ఇంకా సైరా విజయోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిన ఈ చిత్రం ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో తన సినిమాను తానే ప్రమోట్ చేసుకుంటున్నారు మెగాస్టార్. ఈ నేపథ్యంలో ఆ మధ్యన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ను కలిసిన చిరు.. సినిమాను చూడాలని విఙ్ఞప్తి చేశారు. ఆ�
మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ చిత్రం అక్టోబర్ 2న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. మెగాస్టార్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరు పూర్తి న్యాయం చేశారని..ఇండస్ట్రీ మొత్తం కొనియాడుతుంది. తండ్రికి..కొడుకు రామ్ చరణ్ నిర్మాతగా అ�
ఇటీవల సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ రెబల్స్టార్ ప్రభాస్.. ఆ మూవీతో అందరి అంచనాలను అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈ హీరో జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్(అనధికార టైటిల్)మూవీలో నటిస్తున్నాడు. పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే మొదటిసారిగా ప్రభాస్ సరసన ఆడ
తమ అభిమాన హీరోను ఎవ్వరైనా ఏమంటే ఈ కాలంలో అభిమానులు అస్సలు ఊరుకోరు. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తరిస్తోన్న ఈ కాలంలో ఆ మాధ్యమం వేదికగా సదరు వ్యక్తికి చుక్కలు చూపిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఎదురైంది. మెగాస్టార్ చిరంజీవిని కించపరిచేలా కామెంట్లు చేశారని మెగాభిమానులు ఆయనకు వ్యతిరేకం�